-
Home » Serious comments
Serious comments
Phone Tapping In YCP : నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం .. నిన్న ఆనం,కోటం రెడ్డి, తాజాగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి
నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం వినిపిస్తోంది. వైఎస్ కు వీర విధేయుడుని అని చెప్పుకునే వైసీపీ నేత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం సహింతునా? అంటూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ ఆనం రామనారా�
Bandi Sanjay: పంట కొనేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదు -బండి సంజయ్
వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
Roja vs Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా ఫైర్…ఆయన రేవంత్ రెడ్డా? కోవర్డ్ రెడ్డా?
వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, జగన్ మా ఇంట్లో మంతనాలు జరిపారనీ..వారిద్దరూ మా ఇంటికి ఎప్పుడొచ్చారో చెప్పాలని.. ఆయన రేవంత్ రెడ్డా?లేక కోవర్డ్ రెడ్డా చెప్పాలని ఈ సంద
తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీ రాదు : అసెంబ్లీలో చంద్రబాబుపై అనీల్ సెటైర్లు!
2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. పోలవరం విషయంలో వెనక్కు తగ్గి వెళ్లేది లేదని ఆయన అన్నారు. తాము ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ
ఎగ్గొడితే ఊరుకోం..GST బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రంపై హరీష్ రావు సీరియస్
Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు. క
అప్పట్లో జైహింద్ అన్నందుకు జైల్లో పెట్టారు: నారా లోకేష్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ఏం తీసుకుని వచ్చారని ప్రశ్నించారు నారా లోకేష్. అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టైన యువకులను నందిగామ సబ్ జైలులో టీడీపీ నేత �
తినింది అరగక దీక్ష చేశానా? ఆ ఎమ్మెల్యేకు సిగ్గుందా?: నారా లోకేష్
ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నారా లోకేష్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న,గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శిం�