Home » sero survey
మొత్తం 33జిల్లాల్లో 330 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి శాంపిల్స్ సేకరించనున్నారు. 16 వేల మంది శాంపిల్స్ సేకరించి.. కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ గుర్తించనున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని 70శాతం మంది జనాభా కోవిడ్-19 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తాజా సెరో సర్వేలో తేలింది.
దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు
కరోనా అంటే వణికిపోయేవారు మొదట్లో.. అయితే ఇప్పుడు కాస్త భయం తగ్గింది కానీ, కరోనా వైరస్ దాదాపుగా ప్రతీ ఇంటిని టచ్ చేసినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? మీకు కరోనా వచ్చిందా? లేదా? ఎప్పుడన�
జూలై నెలలో ఢిల్లీలో జరిగిన రెండవ సెరోలాజికల్ సర్వేలో 29.1% మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు కనుగొనబడ్డాయి. మొదటి సెరోలాజికల్ సర్వేలో, జూన్ నెలలో 23.48% మందిలో ప్రతిరోధకాలు ఉన్నట్లు తేలగా.. రెండు సర్వేల నివేదికను పోలిస్తే, ఢిల్లీలో 5.62% మందికి యాంటీ�