-
Home » serum
serum
Vaccine Production : సీరం, భారత బయోటెక్కు కేంద్రం ఆర్థిక సాయం
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది.
మరో కోటీ 45 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులకు ఇండియా ఆర్డర్
India orders COVID-19 vaccine doses: భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 63లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకా ఇచ్చారు. కాగా, భారత ప్రభుత్వం మరో కోటీ 45 లక్షల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయా�
కోవాగ్జిన్-కోవిషీల్డ్ : సీరం వ్యాక్సిన్ కన్నా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధర చాలా తక్కువ!
Covaxin vs Covishield : Bharat Biotech vaccine may cost less Serum: వ్యాక్సిన్లు వచ్చేశాయిగా.. కరోనా టెన్షన్ తీరినట్టే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కొద్ది రోజుల్లో వ్యాక్సినేషన్
టీకా యుద్ధం: మా వ్యాక్సిన్లను నీరే అంటారా? సీరంపై భారత్ బయోటెక్ సీరియస్!
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన టీకాల్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉండగా.. కోవిషీల్డ్ను ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా స�
త్వరలో సీరమ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు
Purchase 5 crore vaccines from Serum : ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. భారత ప్రభుత్వం త్వరలో�
కరోనాని ఖతం చేసే వ్యాక్సిన్లలో ఇండియాకి ఏది సురక్షితం? భద్రపరచడానికి ఏది సులభం?
safe coronavirus vaccine: కరోనాపై గన్ షాట్ ట్రీట్మెంట్ కోసం ఏ కంపెనీ తయారు చేసిన టీకా అయితే మంచిదనే చర్చ ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. ఇండియాలో కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ఫార్మా దిగ్గజం ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)’ అభివృద్ధి చేసిన ‘కొవి
కరోనా వైరస్ కు కొత్త ట్రీట్మెంట్ వచ్చేస్తోంది
ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�