Home » service
‘AM 2 PM’ ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీస్లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందన
ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య మరింతగా తగ్గిపోనుంది.
ఈ ఏడాదే అందుబాటులోకి 5జీ సేవలు
ఆటో ఛార్జీలకే సౌకర్యవంతంగా గమ్యస్ధానాలకు చేర్చటంతోపాటు, ఇందులో ప్రయాణం భద్రతతో కూడుకున్నదిగా ఉండటంతో బెంగుళూరులో ఎక్కవ మంది దీనిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలకు కండిషన్స్ అప్లై అంటోంది ఆ పార్టీ అధిష్టానం... టీపీసీసీకి కొత్త బాస్ వచ్చాక నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది. నేతలు కాంగ్రెస్ చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
sbi home loan : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోం లోన్ బిజినెస్ లో రూ. 5 లక్షల కోట్ల మార్క్ ను అధిగమించింది. దీంతో కస్టమర్లకు హోం లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు
5G revolution in India : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలను జియో అందించడం మొదలుపెడుతుందని ప్రకటించారు. అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అభివర్ణించ�
అన్నం పెట్టే రైతు ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా? అందుకే విభిన్నంగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. నెవ్వర్ బిఫోర్ బంద్లా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేక�
Kerala launched first water taxi service కేరళ రాష్ర్ట ప్రభుత్వం మొదటిసారిగా వాటర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఆదివారం(అక్టోబర్-18,2020)అలప్పుజ బ్యాక్ వాటర్స్లో ఈ వాటర్ టాక్సీలను రాష్ర్ట వాటర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. కాటమరాన్ డీజ