-
Home » seven children dead
seven children dead
Afghanistan : అప్ఘానిస్థాన్ లో స్కూళ్లపై ఆత్మాహుతి దాడి..ఏడుగురు విద్యార్ధులు మృతి..20మందికి తీవ్ర గాయాలు
April 19, 2022 / 03:44 PM IST
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రమూక రెచ్చిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 19,2022)రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు.