Seven girls

    Jharkhand : చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి

    September 19, 2021 / 12:48 PM IST

    జార్ఖండ్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్‌ జిల్లాలో జరిగింది. ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చేటు చేసుకుంది.

10TV Telugu News