Home » Seven Omicron victims
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఏడుగురు రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.