Home » several Indian states
దేశంలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో 77 మంది పిడుగుపాటుకు బలికాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఎక్కువగా పిడుగులు బీభత్సం సృష్టించాయి.