Home » several key issues
ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో సీఎం జగన్ ప్రస్తావించారు. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.
నేడు ఉ.11 గం.లకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటీవల నియమించింది.
ఏపీ మంత్రి మండలి ఇవాళ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. రాష్ట్ర పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు.. పక్క రాష్ట్రంతో ఉన్న విబేధాలు.. ఇలా అన్నింటిపై కూలంకశంగా సమీక్షించనుంది.