Home » Severe damage
ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.