Home » shaikpet
తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు గోల్కొండ పోలీస్ స్టేషన్కు వెళ్లారు బాక్సర్లు, కోచ్లు.
షేక్పేట వినోబానగర్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల పసికందు ఆస్పత్రిలో 17రోజులుగా మృత్యువుతో పోరాడుతూ కన్ను మూశాడు.
షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. చిక్కడపల్లిలోని తన చెల్లెలు ఇంటిపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడనే చనిపోయాడు. 2020, జూన్ 17వ తేదీ బుధవారం జరిగింది. కానీ ఆత్మహత్య
రెవెన్యూ శాఖలో భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్(ఆర్ఐ) నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కారు.