Home » Shamshabad Airport Gold Smuggling
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కిలో 410 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పసిడి విలువ రూ.74లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
గోల్డ్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. కేటుగాళ్లు మాత్రం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఖతర్నాక్ స్క