Home » Shanghai
ఏడాది చిన్నారి మెదడులో మరో పిండం పెరిగింది.నాలుగు అంగుళాలున్న ఆ పిండానికి అవయవాలు, గోళ్లు కూడా ఏర్పడిన వింత ఘటన చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఊహించని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నిమ్మకాయలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.
2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.
దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.(Jinping On ZeroCovid Policy)
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్డౌన్ అమలవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా నాలుగో దశ ప్రారంభమైన చైనాలో మొదటిసారి మహమ్మారి భారిన పడి ముగ్గురు మృతి చెందడం అధికారుల్లో ఆందోళన కలిగించింది.
షాంఘైలో రోజు రోజుకీకరోనా టెన్షన్..పెరుగుతోంది. ‘జీరో పాలసీ’ని విధించి జనాలకు నరకం ప్రభుత్వం నరకం చూపిస్తోంది. దీంతో ప్రజలు పోలీసులపై తిరగబడుతున్నారు.
మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.
డ్రాగన్ కంట్రీని కరోనా చిత్తుచేస్తుంది. కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గవేకాల్ డ్రొగొనామిక్స్ అధ్యయనం ప్రకారం.. చైనాలోని వంద ప్రధాన ...
కరోనా పుట్టినిల్లైన చైనా మరోసారి ఆ వైరస్తో అల్లకల్లోలం అవుతోంది. కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపడుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...