-
Home » Shanghai
Shanghai
చైనా గడ్డపై నిలబడి చైనాకే షాక్ ఇచ్చిన మోదీ.. ఒక్క మాటతో...
చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) డ్రాగన్ కంట్రీకే షాక్ ఇచ్చారు. షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు మీద కౌంటర్ వేశారు.
Unborn Twin In One Year Baby Brain : ఏడాది చిన్నారి మెదడులో పెరిగిన పిండం..! నాలుగు అంగుళాలు పిండానికి అవయవాలు, గోళ్లు..!!
ఏడాది చిన్నారి మెదడులో మరో పిండం పెరిగింది.నాలుగు అంగుళాలున్న ఆ పిండానికి అవయవాలు, గోళ్లు కూడా ఏర్పడిన వింత ఘటన చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
China Covid: చైనాలో నిమ్మకాయలు, మందుల కోసం ఎగబడుతున్న జనం.. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పాట్లు
చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఊహించని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నిమ్మకాయలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.
Ban On Lockdown : లాక్డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం
2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.
Jinping On ZeroCovid Policy : ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోవద్దు, కఠినంగా వ్యవహరించండి- జిన్ పింగ్
దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.(Jinping On ZeroCovid Policy)
COVID-19: ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. బిక్కుబిక్కుమంటున్న చైనా ప్రజలు
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్డౌన్ అమలవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Corona in China: కరోనా నాలుగో దశలో మొదటిసారి చైనాలో మూడు కరోనా మరణాలు
కరోనా నాలుగో దశ ప్రారంభమైన చైనాలో మొదటిసారి మహమ్మారి భారిన పడి ముగ్గురు మృతి చెందడం అధికారుల్లో ఆందోళన కలిగించింది.
China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..
షాంఘైలో రోజు రోజుకీకరోనా టెన్షన్..పెరుగుతోంది. ‘జీరో పాలసీ’ని విధించి జనాలకు నరకం ప్రభుత్వం నరకం చూపిస్తోంది. దీంతో ప్రజలు పోలీసులపై తిరగబడుతున్నారు.
China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు
మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.
China Lockdown: చైనాను గడగడలాడిస్తున్న కరోనా.. ఆంక్షల చట్రంలో 87నగరాలు.. మూత పడుతున్న కంపెనీలు
డ్రాగన్ కంట్రీని కరోనా చిత్తుచేస్తుంది. కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గవేకాల్ డ్రొగొనామిక్స్ అధ్యయనం ప్రకారం.. చైనాలోని వంద ప్రధాన ...