Home » Shanghai Cooperation Organisation
జపాన్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్-చైనా సంబంధాలు చాలా కీలకమైనవని చెప్పారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ వెళ్లారు. ఆయనకు ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో నేటి నుంచి జరగనుంది. ఇందులో ప్రాంతీయ సమస�