Shanxi Province

    చైనాలో బొగ్గుగనిలో పేలుడు 15 మంది మృతి

    November 19, 2019 / 07:07 AM IST

    చైనాలోని బొగ్గుగనిలో విషాదం చోటుచేసుకుంది.  బోగ్గు గనిలో పేలుడు సంభవించటంతో 15 మంది కార్మికులు మరణించగా  మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.  11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం  ఈఘటన చోటుచేసుకుంది. �

10TV Telugu News