Home » SHEDULE
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున�
తాజా షెడ్యూల్ ప్రకారం... 2023 మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 15-ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16-ఏప్రిల్ 4 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
ఢిల్లీ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయన�
మెన్స్ టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాల�