Sheep Distribution Scam Case

    గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

    March 2, 2024 / 01:41 PM IST

    గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో నలుగురు నిందితుల ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నిందితులను మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా

10TV Telugu News