Home » Sheep Distribution Scam Case
గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో నలుగురు నిందితుల ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నిందితులను మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా