Home » sheep fight
అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం చెద్దల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి