sheep fight

    పొట్టేలు కోసం : తలలు పగలకొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు

    April 24, 2019 / 05:19 AM IST

    అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం చెద్దల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి

10TV Telugu News