Home » Sher Bahadur Deuba
బుద్ధ పౌర్ణిమ వేడుకల సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్ లోని లుంబిని వనంలో మాయ దేవి ఆలయంలో పూజల అనంతరం పక్కనే ఉన్న అశోక స్తూపం వద్ద ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు
Sher Bahadur Deuba : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా (Sher Bahadur Deuba) భారత్లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ పర్యటించనున్నారు.
నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్ దేవుబా ఆ దేశ కొత్త ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.
నేపాల్ లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.