Home » shikhar dhawan
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వేదికగా మొదటి వన్డే శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది.
వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.
వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవటంతో భారత్ జట్టు కెప్టెన్ శిఖర ధావన్ ట్రోపీని అందుకున్నాడు. ఈ క్రమంలో తొడగొట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అనంతరం టీం సభ్యులు ట్రోపీతో స్టేడియంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ ఖాత�
జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భార�
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.
IndVsWI 1st ODI : వెస్టిండీస్ తో తొలి వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. టాప్ ఆర్డర్ అదరగొట్టింది. భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శిఖర్ ధావన్ శివమెత్తగా.. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు మెరిశారు. కాగా, ధావన్ తృటిలో సెంచరీ మి
ఇంగ్లండ్పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్లో..
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడే భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికయ్యాడు. అతడు ఎవరో కాదు.. జట్టు కెప్టెన్సీగా శిఖర్ ధావన్కు బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మన్.. పంజాబ్ ప్లేయర్ శిఖర్ ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్నాడు. ప్రస్తుత సీజన్ IPL 2022లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంపై తన తండ్రి కొట్టాడని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్న సూపర్ కింగ్ ముందు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ దంచికొట్టాడు.