Home » shikhar dhawan
Khel Ratna Award : టీమిండియా ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. అంతేగాకుండా…అర్డున్ అవార్డులకు టీమిండియా మెన్స్ టీం పేస్ బౌలర్ బస్ ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను ప్రతిపా�
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోస
వచ్చే నెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ లో భారత జట్టు సారథిగా శిఖర్ ధావన్ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే జట్టు చీఫ్ కోచ్ గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో
ఐపీఎల్ 2021 సీజన్ 14 రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. కొన్ని మ్యాచులు థ్రిల్లింగ్ గా, ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంజాయ్ మెంట్ ఇస్తున్నాయి. కాగా, కొన్ని మ్యాచుల్లో ఊహించని ఫలితాలు వస్తున్నా�
ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ధావన్ ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన ఎర్రగా వాచిన తొడ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా �
ఇండియన్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్..ధనశ్రీ వర్మలు డ్యాన్స్ చేసిన వీడియో అభిమానులకు తెగ నచ్చేస్తోంది.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ట్రెండ్ సెట్టర్గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్తో మరోసారి అభిమానులను అలరించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 38 వ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 5 వికెట�
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. కశ్మీర్పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్లకు మద్దతుగా ధావన్ నిలిచి పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదిపై మండిపడ్డ�