Home » shikhar dhawan
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశార
వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్మెంట్. చీఫ్ సెలె�
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్లో చోటు దక్కించుకోని ధావన్కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �
టీమిండియా జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కింది. భారత ఓపెనర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కు మోకాలి గాయం కారణంగా టీ 20 సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో వెస్టిండీస్ తో జరుగబోయే మూడు మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 సిరీస్ లో ధావన్ స్థానంలో శాంసన్ ఎం�
ఐపీఎల్ 2019లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్. దాదాపు మర్చిపోయిన మాన్కడింగ్ పద్ధతిని గుర్తు చేసి అందరి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకసారి కూడా వార్నింగ్ ఇవ్వకుండా అవుట్ చేయడం పద్ధతి కాదని వారించడంతో తర్వ�
ఏ జట్టులోనైనా ఓపెనర్ బలంగా స్థిరపడిపోతే అతణ్ని ఆపడం ఎవరితరం కాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ధావన్ అలా రెచ్చిపోతే భారత్కు తిరుగులేదని గంగూలీ వెల్లడించాడు. శుక్రవారం జరిగిన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఓపెనింగ్ బ్యాట్స్మన్ ధావన్కు సలహాలివ్వడంతో పాటు కోల్కతా జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. శనివారం కోల్కతా నైట్ రైడర్స్కు ఢిల్లీ క్యాపిటల్స్కు మధ్య జరగాల్సిన మ్యాచ్కు నెట్స్లో ధావన్ తీవ్రంగా ప్రాక్
ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు మారిన శిఖర్ ధావన్ రెండు మ్యాచ్ లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న 4వ వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 30 ఓవర్లు వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడిన భారత్ తొలి వికెట్గా రోహిత్(95)ను కోల్పోయింది. సెంచరీకి ముందు రిచర్డ్సన్ బౌలింగ్లో హ్యాండ్స్కాంబ్ క్యాచ్ అందుకుని పెవిలియన�