-
Home » Shirdi Saibaba Temple
Shirdi Saibaba Temple
Shirdi Saibaba Temple: షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. షిర్డీ సాయిబాబా ట్రస్టుకు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని ఇవాళ మీడియాకు తెలిపారు. అలాగే, అన్నం సతీ
Shirdi Saibaba Temple : షిర్డికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న టూరిజం శాఖ
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు.
Shirdi Saibaba Temple: షిర్డీ సాయి ఆలయంలో.. రేపటి నుంచి మళ్లీ దర్శనాలు
కరోనా ప్రభావంతో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసేసిన అధికారులు.. ఆర్నెల్ల తర్వాత మళ్లీ తెరవనున్నారు. రేపటి నుంచి భక్తలను దర్శనానికి అనుమతించనున్నారు.
షిర్డీ ఆలయం మూసివేత
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)