Home » Shirdi Saibaba Temple
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. షిర్డీ సాయిబాబా ట్రస్టుకు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని ఇవాళ మీడియాకు తెలిపారు. అలాగే, అన్నం సతీ
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు.
కరోనా ప్రభావంతో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసేసిన అధికారులు.. ఆర్నెల్ల తర్వాత మళ్లీ తెరవనున్నారు. రేపటి నుంచి భక్తలను దర్శనానికి అనుమతించనున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)