Home » shiromani akali dal
పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, సిక్కు మతపరమైన వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం ఆధిపత్యం చెలాయించారు. 2015లో మోదీ ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమై పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైత
ఆయన ఏడు సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతున్నా... అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారని ప్రశంసించారు. అంతేగాకుండా.. ఇంకా అద్దెంటిలోనే నివాసం ఉంటున్నారని.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి...
పంజాబ్ లో ఈ ఏడాదే జరగనున్న ఎన్నికల సమరానికి పొలిటికల్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులతో శిరోమణి అకాలీ దళ్ తనదైన పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే.. బీఎస్పీతో పొత్తుకు అకాలీదళ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.