Home » Shiv Sena MP Sanjay Raut
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మహారాష్ట్ర రాజకీయాలు గంగ గంటకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అటు శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే వర్గం, ఇటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో శివసేన ఎంపీ సంజయ్రౌత్కు ED సమన్లు జారీ చేయడం సంచలనం ర�
నవనీత్ కౌర్ దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నా.. పోలీసులు.. ప్రజలు శాంతియుతంగా ఉన్నారని తెలిపారు. కొంతమంది రెచ్చగొట్టే లక్ష్యంతో...
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ షాక్ ఇచ్చింది...పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ..
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో వివిధ పార్టీల నేతలతో కలిసి చర్చిస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడమన్నారు.