Shivalakshmi

    కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్థిని ఆత్మహత్య

    October 28, 2019 / 07:46 AM IST

    విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  బైపీసీ ఫైనల్ ఇయర్  చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్  రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిస్థితిని �

10TV Telugu News