Home » Shivratri Brahmotsavalu
శ్రీశైలంలో ఈ నెల 11 నుండి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పాదయాత్ర మార్గంలో భక్తుల సేద తీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈసారి పగలంకరణ వీక్షణకు శివస్వాములను 4 వేల మందిని, సాధా�