-
Home » Shobhayatra
Shobhayatra
భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన శోభాయాత్ర.. ప్రత్యక్షప్రసారం
ఉదయం 6గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా.. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. గణపతి బప్పామోరియా అంటూ
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. గణేష్ అడుగులు గంగమ్మ ఒడివైపు పడుతున్నాయి. వచ్చే ఏడాది 18 తలలతో కూడిన 70 అడుగుల మట్టి మహా గణేష్ ను ఏర్పాటు చేస్తామని దానం నాగేందర్ తెలిపారు.
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
ఖైరతాబాద్ భారీ గణనాథుని నిమజ్జనానికి ఉత్సవ సమితి సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి మరికొద్ది గంటల సమయం ఉండటంతో.. శోభాయాత్ర ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
అమ్మవారి ఊరేగింపులో..సౌండ్ బాక్సులు మీద పడి ఇద్దరు చిన్నారులు మృతి
UP :Shobhayatra sound system fall on two children killed : ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో జరిగే అమ్మవారి ఊరేగింపులో సౌండ్ బాక్సులు మీదపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బదౌన్ జిల్లాలోని బసై గ్రామంలో గురువారం (డిసెంబర్ 10,2020) రాత్రి అమ్మవారి సంబరాల్లో భాగంగా శోభాయాత్ర కార�