Home » SHOUTING
దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈశాన్య ఢిల్లీలో ముష్కరులు సాగించిన హింసాకాండ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నినాదాలు ప్రకంపనలు సృష్టించాయి. 2020, ఫిబ�
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన యూబర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది. గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా వెల్లడించింది. తరచూ లండన్కు వెళ్లి వస్తుండే ఆమె ఇలా.. ‘హే. నాకు యూబర్ లండన్లో భయంకరమైన అనుభవం ఎదురైంది. ప్లీజ్ ప్లీజ్ జాగ�
ఢిల్లీలోని జేఎన్యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుం�