Home » Shraddha Murder
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్కు బెయిల్ పిటిషన్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించ
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆప్తాబ్ చెప్పినట్లుగా గురుగ్రామ్లో దొరికిన శరీర భాగాలు శ్రద్ధా మృతదేహానివా? కాదా అనే విషయం తెలుసుకొనేందుకు సీఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు ఢిల్లీ పోలీసులు పంపించారు. వీటితో పాటు, శ్రద్ధా తండ్రి నమూనాలను డీఎన్ఏ పరీక్
మధ్య ప్రదేశ్లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిందితుడు ఆప్తాబ్ను విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. ఇప్పటికే శ్రద్ధ శరీరభాగాల్లో కొన్నింటిని గుర్తించిన పోలీసులు.. ఆమె ఫోన్ చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆమె చివరి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వెలుగులోకి వచ్చి�
న్యాయస్థానం నిందితుడు ఆఫ్తాబ్ ను విచారించింది. ఈ క్రమంలో శ్రద్ధాను హత్య చేసింది నేనే అని నిందితుడు అంగీకరించాడు. అయితే, శ్రద్ధాను నేను కావాలని చంపలేదని, క్షణికావేశంలో అలా జరిగిపోయిందని అన్నాడు.
మే18న రాత్రి 9 గంటల సమయంలో శ్రద్ధా హత్య జరిగింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ ఎక్కువగా గంజాయిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడయింది. తాను గంజాయికి బానిసనని, శ్రద్ధాను హత్యచేసిన సమయంలో ఎక్కువగా గంజాయిని సేవించి ఉన్నానని విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించారు.