Home » Shramik Special trains
కరోనా వ్యాప్తి నేపథ్యంలో (మే 1, 2020) తేదీ నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. 60 లక్షల మంది వలస కూలీలను వారి గమ్యస్థానానికి రవాణా చేశాయని భారత రైల్వే తెలిపింది. ఈ సమయంలో 4450 రైళ్లు నడపగా.. రూ.360 కోట్లు అద్దెగా సంపాదించింది. ఈ కాలంలో తలసరి అద్దె
దేశంలో లాక్ డౌన్ సమయంలో ష్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటివరకూ 21 మంది శిశువులు జన్మించినట్టు అధికారులు వెల్లడించారు. మే 8న గుజరాత్ జామ్నగర్ వద్ద ష్రామిక్ స్పెషల్ రైలు ఎక్కిన మమతా అనే మహిళ ప్రసవించింది. బీహార్ చప్రాలోని తన గమ్యస్థాన
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి-24నుంచి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా స్వస్థలాక వెళ్లలేక,ఉన్నచోట ఉపాధి కోల్పోయి,చేతిలో చిల్లిగవ్వలేక,వందల కిలిమీటర్లకు కాలినడకతో స్వస్థలాకు వెళుతూ లక్షలాదిమంది వలసకూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం