Shramik Special trains

    శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా రైల్వేలకు రూ.360 కోట్ల లాభాలు

    June 22, 2020 / 05:42 PM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో (మే 1, 2020) తేదీ నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. 60 లక్షల మంది వలస కూలీలను వారి గమ్యస్థానానికి రవాణా చేశాయని భారత రైల్వే తెలిపింది. ఈ సమయంలో 4450 రైళ్లు నడపగా.. రూ.360 కోట్లు అద్దెగా సంపాదించింది. ఈ కాలంలో తలసరి అద్దె

    మే 1 నుంచి శ్రామిక్ స్పెషల్ ట్రైన్లలో 21 మంది శిశువులు జననం

    May 22, 2020 / 01:40 AM IST

    దేశంలో లాక్ డౌన్ సమయంలో ష్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటివరకూ 21 మంది శిశువులు జన్మించినట్టు అధికారులు వెల్లడించారు. మే 8న గుజరాత్ జామ్నగర్ వద్ద ష్రామిక్ స్పెషల్ రైలు ఎక్కిన మమతా అనే మహిళ ప్రసవించింది. బీహార్ చప్రాలోని తన గమ్యస్థాన

    శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు..రైల్వేశాఖ

    May 19, 2020 / 03:54 PM IST

    కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి-24నుంచి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా స్వస్థలాక వెళ్లలేక,ఉన్నచోట ఉపాధి కోల్పోయి,చేతిలో చిల్లిగవ్వలేక,వందల కిలిమీటర్లకు కాలినడకతో స్వస్థలాకు వెళుతూ లక్షలాదిమంది వలసకూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం

10TV Telugu News