-
Home » Shrimp farmers
Shrimp farmers
ఏపీలో ఊపందుకున్న నీలి విప్లవం… విశాఖ నుంచి రొయ్యల ఎగుమతికి ప్రత్యేక విమానం
February 25, 2020 / 01:23 PM IST
ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల కష్టాలు తీరను