Home » Shrimp Farming
లక్షలు పెట్టి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి, చెరువుల్లో వదిలిన నెల రోజులకే అవి చనిపోతుండటంతో , రొయ్యల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే 25 ఏళ్ళుగా రొయ్య పిల్లల ఉత్పత్తిలో ఉన్న రైతు పడవల ఏడుకొండలు రైతులకు నాణ్యమైన పిల్లలను అందిస్తున్నారు.
సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.
వల కాలంలో సీడ్ వేసిన 25 రోజుల లోపునే వైట్ స్పాట్ వైరస్ వ్యాధి సోకి రొయ్యలు చనిపోతున్నాయి. నిజానికి వేసవి వనామికి మంచి సీజన్ అలాంటిది . కానీ వైట్ స్పాట్ వైరస్ సోకటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చెరువుల్లో ఎక్కడ చూసిన మృత్యువాత పడిన రొయ
బయోప్లాక్ విధానంలో..సూపర్ ఇంటెన్సివ్ రొయ్యల సాగు