-
Home » Shrines
Shrines
Kurnool: శ్రీశైలం, మహానంది పుణ్యక్షేత్రాల దర్శనం వేళల మార్పు!
June 12, 2021 / 10:06 AM IST
కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన మల్లిఖార్జున స్వామి వారి ఆలయంతో పాటు మహానంది ఆలయాలలో దర్శన వేళల్లో మార్పులు చేశారు. నేటి (జూన్ 12) నుండి శ్రీశైలం ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శన వేళల్లో మార్పులు చేశారు. కోవిడ్ దృష్ట్యా విధించిన క�