హీరోయిన్ శ్రియ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా ఉంది. హిందీలో వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో ఎప్పటికప్పుడూ హల్ చల్ చేస్తుంది. తాజాగా రెడ్ గౌనులో మెరిపిస్తూ హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసింది.
తాజాగా ముంబైలో నిర్వహించిన దృశ్యం 2 స్పెషల్ ప్రీమియర్ లో భర్తతో కలిసి రాగా మీడియాకి భర్తతో కలిసి ఫోజులిచ్చింది శ్రియ. అయితే మీడియా ముందే తన భర్తకి లిప్ కిస్ ఇచ్చింది............
తరుణ్, శ్రియ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా AMB సినిమాస్లో స్పెషల్ షో వేసి, సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో తరుణ్ మాట్లాడుతూ..'' సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమా యూట్యూబ్ లో చూస్తాను. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే ఎప్పటికీ బోర్ కొట్టవు.................
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''రవికిశోర్ కి నేనెన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను చెప్పిన ప్రతి కథ విన్నారు. నువ్వే కావాలి సినిమా కథని మద్రాస్ లో చెప్పినప్పుడు విన్నారు. నేను స్వయంవరం సినిమా రాసిన తర్వాత నాకు అవకాశాలు లేకపోతే ఇంటికెళ్�
తరుణ్, శ్రియ జంటగా స్రవంతి రవికిశోర్ బ్యానర్లో త్రివిక్రమ్ మొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా నువ్వే నువ్వే నేటికి 20 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా సినిమా సమయంలో కొన్ని వర్కింగ్ స్టిల్స్.
పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైనా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మెరిపిస్తుంది శ్రియ. 40 ఏళ్ళు వచ్చినా అందం మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టేసింది శ్రియ.
హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు తెలుగు, తమిళ పరిశ్రమలని ఏలిన శ్రియ పెళ్లి చేసుకొని, పాపని కని కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతుంది. తాజాగా లేటు వయసులోనూ ఘాటు ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో
అజయ్ దేవగణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా హిందీలో 'దృశ్యం' సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'దృశ్యం 2' కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా హిందీ 'దృశ్యం 2' సినిమా.........
ఒక్కో ఫొటో అభిమానుల మైండ్ ను బ్లాక్ చేసేసింది. ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు ఫొటోలు చూస్తే అర్థం అవుతోంది.