-
Home » Siddeshvarakonda
Siddeshvarakonda
దైవదర్శనానికి వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి
January 1, 2020 / 02:45 PM IST
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.