Home » siddipeta district
ఎలక్ట్రిక్ బైక్ల పేలుడు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి.
పెద్దలు ఒత్తిడి తెచ్చారని ఇష్టలేని పెళ్లి చేసుకోవటం, పెళ్లి తరువాత ప్రియుడితో భర్తను హత్యచేయడం.. ఇలాంటి తరహా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరహా ఘటన ...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది.
రాత్రి వరకు బాగానే ఉన్నాడు.. నిద్రలోనే పోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే చనిపోయాడని మనం అప్పుడప్పుడు వింటుంటాం. దీనినే వైద్య భాషలో కార్డియాక్ అరెస్ట్, సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన�