Home » Sieze
kadapa police sieze one crore rupees: కడప జిల్లాలో పోలీసులు భారీగా నగదుని స్వాధీనం చేసుకున్నారు. పీపీ కుంట చెక్ పోస్ట్ సమీపంలో జరిపిన తనిఖీల్లో కోటికి పైగా నగదు పట్టుబడింది. కర్నాటక నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారులో ఈ నగదు దొరికింది. నగదు ఎవరిది? ఎవరికి చేరుతుం�
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.48.49 లక్షలు విలువ చేసే 1235 గ్రాముల బంగారాన్ని డీఐఆర్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్లోని మెహిదీపట్నం సర్కిల్లో చెన్నై షాపింగ్ మాల్ తోపాటు పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు.
చెన్నై విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు బయట పడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు.
మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.