Home » sign
ల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబ�
గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ నూతన చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. సరికదా నూతన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆరోపించింది. దీ�
US stands with India, says Mike Pompeo భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. ఇవాళ(అక్టోబర్-27,2020) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత్- అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బ
India, Japan Sign Key Pact 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లలో సహకారానికి సంబంధించి భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా టెలీకమ�
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
2019 డిసెంబరులో చైనాలో తొలిసారిగా కరోనావైరస్(కోవిడ్-19) కనుగొనబడినప్పటి నుండి నిపుణులు దాని గురుంచి ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్న సమయంలో, వైద్యులు అసలు మూడు పెద్ద విషయాలు( దగ్గు, జ్వరం మరియు శ్వా�
చర్మంపై దద్దుర్లు కూడా కరోనావైరస్ సంకేతం అని,వాటిని NHS అధికారిక జాబితాలో చేర్చాలని సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ యొక్క మూడు సాధారణ లక్షణాలు.. జ్వరం, నిరంతర దగ్గు మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. కానీ చర్మంపై దద్దుర్లు కూడా వైరస్ యొక్క విలువ
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా
ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిర�
తమిళనాడు రాష్ట్రంలో పోలీసు శాఖలో కొత్త రూల్ తీసుకొచ్చారు. పోలీస్ శాఖలో తమిళం తప్పని సరి చేశారు. హాజరుపట్టికలో సంతకాలు తమిళంలోనే చేయాలని డీజీపీ ఆదేశించారు.