-
Home » significantly
significantly
కాళేశ్వరం ప్రాజెక్టుతో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు
March 15, 2020 / 07:16 AM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో ఉన్న పాతాళ గంగమ్మను ఉబికుబికి పైకి తెచ్చింది.