Home » SINGLE USE PLASTIC
జూలై1వ తేదీ నుంచి భారత దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జులై1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించనుంది. వీటి ఉత్పత్తి, రవాణా కూడా ఉండదని తెలిపిం
వాతావరణంలో మార్పులతో జీవావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పర్యావరణంపై నిర్లక్ష్యంతో ప్రత్యేకించి సముద్రంలో జీవించే ఎన్నో జీవజాతులకు ప్రాణసంకటంగా మారుతోంది. పర్యావరణాన్ని పీల్చేవేస్తున్న ప్లాస్టిక్ భూతం జీవజాతుల పట్ల ప్రాణాంతకం�
దేశవ్యాప్తంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్(ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్) బ్యాన్ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా ప్లాస్టిక్
ఒక టన్ను ఉపదేశాలకంటే ఒక ఔన్స్ ప్రాక్టీస్ విలువైనదని తాము నమ్ముతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని