Home » siricilla
పట్టుచీర లంటే ఆడవారికెంత మక్కువో చెప్పక్కర్లేదు. అందులో ఉండే డిజైన్లు, రంగులు వారిని కట్టి పడేస్తాయి. అలాంటి పట్టు చీర సువాసనలు వెదజల్లితే ఎలా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా.. విని ఉండరు. కానీ ఇప్పుడ వింటారు, చూస్తారు. దాని పరిమళాన్ని ఆ�
గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ నక్సల్స్ కదలికలు ఆరంభ మయ్యాయి.
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎండ్ల బండి నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిరసనలో భాగంగా ఎడ్లబండిని
తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్..
minister ktr launch zilla parishad school in siricilla: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం(ఫిబ్రవరి 1,2021) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ స్కూల్ స్థాయిల�
honour killing in telangana: పరువు పేరుతో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్, హేమంత్ ఘటనలు.. ఇంకా కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. ఇంతలోనే మరో పరువు హత్య. మూడు ఘటనల్లో పాత్రలు వేరు..వ్యక్తులు వేరు.. కానీ జరిగిన కథ ఒక్కటే. కుల పిచ్చితో అమ్మాయి బంధువులు దారుణాలకు ఒడిగడుతున్�
assembly elections: గెలుపు రుచి చూడడానికి చాలామంది నేతలు విఫలయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజా సేవలో ఉన్నవారు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కాకపోతానా అనుకుంటుంటారు. మారిన రాజకీయాల నేపథ్యంలో పార్టీల సంఖ్య పెరుగుతోంది. పోటీ చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. సర్పంచ్, ఎంపీ�
సిరిసిల్ల పట్టణం సాయినగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్దెకి తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. జిల్లా ఎస
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడు ఓ దుర్మార్గుడు…. ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపించిన యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ముదిరి చివరికి యజమానిని హత్యచేసేందుకు సుపారీ కుదుర్చుకుని పై లోకాలకు పంపాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబం�
రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగంలో 2030 నాటికి 54 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగం వాటా 50 బిలియన్ డాలర్లు ఉ