Home » Sirikonda Madhusudanachari
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్14,2021) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.