Home » Sirohi District
నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. సిరోహి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేని సమయంలో తల్లి పక్కన పడుకున్న ఆడ శిశువును రెండు కుక్కలు ఎత్తుకెళ్లాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో తల్లి నిద్ర �
అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలో ఎదుర్కొంటున్న ఓ నిందితుడు తనపై కేసు పెట్టిందనే ఆగ్రహంతో బాధితురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.2020లో అత్యాచారం చేశాడని తనపై కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్ పై బయటకొచ్చి..ఆడవేష