siva temple

    శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

    April 28, 2020 / 07:28 AM IST

    మహారాష్ట్రలోని పాల్ ఘర్ వద్ద ఇద్దరు సాధువులపై దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే ఊత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురైన ఘటన  కలకలం రేపుతోంది.

10TV Telugu News