Home » sivakasi
తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.
తమిళనాడు, శివకాశిలో పటాకుల తయారీ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.
దేశంలో 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి దాకా ఒకరూపాయికి దొరుకుతున్న అగ్గిపెట్టె డిసెంబర్ 1నుంచి 2 రూపాయలు కానుంది.