Home » sivakumara swamy
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం(జనవరి 27, 2019) 52వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2019లో తొలిసారిగా మోడీ మాట్లాడిన మన్ కీ బాత్ ఇదే కావడం విశేషం.ఈ సందర్భంగా ఇటీవల శివైక్యం చెందిన సిద్దగంగా మఠాథిపతి శివకుమార స్వామీజ�