Home » Six charred to death
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.