Home » Six Family Members Killed
కే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రదాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సదాశివనగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు.