Six teenagers

    8ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారం.. ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్

    August 31, 2020 / 04:56 PM IST

    త్రిపురలో ఎనిమిదేళ్ల బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో తరగతి చదువుతున్నఎనిమిదేళ్ల బాలికను ఆడకుందామని పిలిచారు. వారి మాటలు నమ్మి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాల

10TV Telugu News